LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

16 Feb 2026
యూపీఐ

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదిగో..

దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.

16 Feb 2026
టెక్నాలజీ

AI framework: ఏఐపై కేంద్రం తొలి సమగ్ర మార్గదర్శకాలు విడుదల

ఐదు రోజుల పాటు జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌-2026కు ముందుగా కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించి తొలి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది.

New railway zone: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రైల్వే జోన్‌?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్‌ కార్యకలాపాలు

దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

15 Feb 2026
బిజినెస్

PPF: ఒకే వ్యక్తికి రెండు పీపీఎఫ్ ఖాతాలు.. లాభమా? లేక నష్టమా? పూర్తి వివరాలివే!

కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా పెట్టుబడులు పెడితే మంచి లాభాలతో పాటు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి.

Investment Plans: బ్యాంక్ ఎఫ్‌డీలకు మించిన రాబడులు! 4 స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఇవే!

చాలామంది సేవింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు.

Ram Mohan Naidu : రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు

రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Gandhi Sarovar: గాంధీ సరోవర్‌కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం

మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.

13 Feb 2026
తెలంగాణ

Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

12 Feb 2026
భారతదేశం

Defence Acquisition Council: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం

భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.

Vijay Mallya : భారత్‌కు రాకపోతే పిటిషన్ వినం: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్  

లండన్‌ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు కఠినంగా స్పందించింది.

Andhra Pradesh: విద్యుత్‌ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు.. విశాఖ,రాజమహేంద్రవరంలలో కొత్త డిపోల నిర్మాణం

'పీఎం-ఈబస్ సేవ' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది.

Andhra Pradesh: కిసాన్‌ రైల్‌తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ రైల్‌ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

Direct tax collections: ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఫిబ్రవరి 10 వరకు నికరంగా రూ.19.44 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

11 Feb 2026
తెలంగాణ

Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్‌ అధికారులు

రాష్ట్రాల్లో అమలులో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

11 Feb 2026
అమరావతి

Amaravati: అమరావతి నిర్మాణం కోసం రూ.750 కోట్లు విడుదల.. రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి

అమరావతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్లలో గత జనవరి నెల వరకు రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.

11 Feb 2026
భారతదేశం

Vandemataram: ప్రభుత్వ కార్యక్రమాలు,పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలి: కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది.

Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

10 Feb 2026
బిజినెస్

Draft income tax rules: డ్రాఫ్ట్ ఐటీ రూల్స్ విడుదల.. పాన్ పరిమితులు భారీగా పెంపు

ఫిబ్రవరి 7న కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను విడుదల చేసింది.

Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

10 Feb 2026
భారతదేశం

Workers Strike: సమ్మెకు పిలుపునిచ్చిన 10 కార్మిక సంఘాలు.. 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి.

ISRO: చంద్రయాన్‌-4 కోసం ఇస్రో కీలక నిర్ణయం.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ స్థలం ఖరారు

చందమామపైకి చేపట్టనున్నచంద్రయాన్‌ 4 మిషన్‌ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలను మరింత వేగవంతం చేసింది.

09 Feb 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో 'రహ వీర్‌' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆదుకుని ఆసుపత్రికి తరలించే వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'రహ వీర్‌' పథకాన్ని తెలంగాణలో కూడా సమర్థంగా అమలు చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది.

Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్‌ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు

భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.

09 Feb 2026
బిజినెస్

HRA tax relief : మెట్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త మెట్రో నగరాలకు 50% HRA మినహాయింపు?

మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు త్వరలో పెద్ద ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

06 Feb 2026
లోక్‌సభ

recurring snags: రికరింగ్ స్నాగ్స్‌లో ఎయిర్ ఇండియా టాప్‌,ఇండిగో తర్వాతి స్థానం : కేంద్రం

భారతీయ విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Andhra News: మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు రూ.573.77 కోట్లు మంజూరు

విజయవాడ దిశ నుంచి వచ్చే వాహనాలు నేరుగా మచిలీపట్నం పోర్టుకు చేరుకునేలా అనుసంధాన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్ల నిధులు మంజూరు చేసింది.

Bharat Taxi: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవం.. భారత్‌ ట్యాక్సీని లాంచ్‌ చేసిన అమిత్‌షా..

ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ 'భారత్‌ ట్యాక్సీ'ను ప్రారంభించింది.

04 Feb 2026
మణిపూర్

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో (Manipur) గత కొంతకాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం (Government of India) ఈ రోజు రద్దు చేసింది.

04 Feb 2026
పోలవరం

Polavaram: 2027 పుష్కరాలే లక్ష్యంగా ఊపందుకున్న పోలవరం పనులు

గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

03 Feb 2026
పోలవరం

Polavaram: భద్రాచలం వరద ముప్పుపై కమిటీ ఏర్పాటు: పోలవరం అథారిటీ కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

03 Feb 2026
లోక్‌సభ

Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?

ఒక పుస్తకం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

03 Feb 2026
తెలంగాణ

Telangana: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'వెల్‌కమ్‌ కిట్‌' అందించే దిశగా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.

APSRTC: ప్రయాణికుల రద్దీకి చెక్.. రోడ్డెక్కనున్న 2,500 కొత్త బస్సులు

ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

01 Feb 2026
బడ్జెట్

Defence Budget: ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్

భారత్‌ చుట్టూ భద్రతా సవాళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచింది.

PM Modi: వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-27 (Union Budget 2026)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్‌ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

01 Feb 2026
బిజినెస్

EPF: ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు దిశగా అడుగులు?

కేంద్ర ప్రభుత్వం వేతన జీవుల ఈపీఎఫ్‌ (EPF) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది.

Union Budget 2026: హోం లోన్, ఆరోగ్య బీమా రాయితీలు.. బడ్జెట్ 2026లో మధ్యతరగతికి ఊరటా?

ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు.

Sanchar Saathi: 'సంచార్‌ సాథీ'తో 1.52 కోట్ల మొబైల్‌ నంబర్లు బ్లాక్‌: కేంద్రం

సైబర్‌ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్‌ సాథీ' యాప్‌ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Padma Vibhushan Justice K T Thomas: ప్రజా వ్యవహారాల్లో విశేష కృషి.. జస్టిస్ కేఎం థామస్‌కు పద్మ విభూషణ్ గౌరవం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎం థామస్‌కు ప్రజాసేవ రంగంలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

30 Jan 2026
భారతదేశం

Nizams jewels: నిజాం ఆభరణాలు RBIలో సురక్షితం:  కేంద్రం 

నిజాం నగరానికి చెందిన విలువైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) లో సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

UGC rules: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే

కుల ఆధారిత వివక్షను రద్దు చేసి, ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Digital India: డిజిటల్ భారత్‌కు కొత్త బలం.. నూతన ఆధార్ యాప్‌ను ప్రారంభించిన కేంద్రం.. ఫీచర్లు ఇవే

భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

27 Jan 2026
బిజినెస్

Aircraft manufacturing: దేశీయ విమాన పరిశ్రమకు బూస్ట్‌.. అదానీ, ఎంబ్రయర్ మధ్య కీలక ఒప్పందం

భారత్‌లో విమాన తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది.

27 Jan 2026
ధర్మేంద్ర

Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. హీ మ్యాన్.. లెజెండరీ జర్నీ

ఇటీవల బాలీవుడ్‌ చారిత్రక నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో రెండో అత్యున్నత పౌర అవార్డు పద్మ విభూషణ్ ను ప్రకటించింది.

26 Jan 2026
మయన్మార్

India Covert Operation: మయన్మార్‌లో భారత కోవర్ట్‌ ఆపరేషన్‌.. 'శౌర్యచక్ర'తో వెలుగులోకి..!

మయన్మార్‌ భూభాగంలో భారత్‌ అత్యంత గోప్యంగా ఓ ప్రత్యేక ఆపరేషన్‌ను అమలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

26 Jan 2026
బిజినెస్

8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత కావాలి? ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏమిటంటే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం (8th Pay Commission) అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

25 Jan 2026
సినిమా

Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మమ్ముట్టికి పద్మభూషణ్‌ గౌరవం

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది.

Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.

25 Jan 2026
బిజినెస్

Toll Tax: వాహనదారులకు భారీ ఊరట.. టోల్ ప్లాజాల వద్ద 70% రాయితీ

జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనాన్ని ప్రకటించింది.

24 Jan 2026
బిజినెస్

wage revision: సాధారణ బీమా కంపెనీల్లో వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్

ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పాటు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ 'డెడ్ ఎకానమీ' కామెంట్స్.. ఆయన భారత్‌కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..

భారత ఆర్థిక వ్యవస్థ ''డెడ్ ఎకానమీ'' అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.

PM Modi: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది.

22 Jan 2026
దిల్లీ

Supreme Court: దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి

దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది.

22 Jan 2026
తెలంగాణ

Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌గా పదోన్నతి

తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.

22 Jan 2026
మంగళగిరి

Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు

వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు.

22 Jan 2026
కేరళ

Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం

దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రాబోయే కాలానికి నిర్దేశించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఈ నెల 23న కేరళ రాష్ట్రం కొచ్చిలో ఇన్‌లాండ్ వాటర్‌వేస్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) మూడో సమావేశం జరగనుంది.

22 Jan 2026
దావోస్

Donald Trump: దావోస్ వేదికగా మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.

19 Jan 2026
బడ్జెట్

Budget 2026: 2026 బడ్జెట్‌లో దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించే కీలక ప్రకటనలు ఉండే అవకాశాలు

2026 ఆర్థిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

18 Jan 2026
బడ్జెట్

Budget 2026: బడ్జెట్‌ 2026 ప్రభావం.. సిగరెట్‌, గుట్కా, పాన్ మసాలా ధరలు పెరిగే అవకాశం!

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఏ ఉత్పత్తులు ఖరీదైనవిగా మారతాయో, దేనికి ఊరట లభిస్తుందో అన్నదానిపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు.

17 Jan 2026
బిజినెస్

FASTag Mandatory: ఏప్రిల్ 1 నుంచి నగదు నిషేధం.. టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ తప్పనిసరి

కేంద్ర రోడ్డు రవాణా, నేషనల్ హైవే మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల టోల్ ప్లాజాలపై రద్దీ సమస్యలను నివారించడానికి విప్లవాత్మక చర్యలు చేపట్టింది.

15 Jan 2026
బడ్జెట్

Budget 2026: గ్లోబల్ సెన్సేషన్‌గా ఏఐ.. ఈ బడ్జెట్‌లో కేంద్రం మాస్టర్ ప్లాన్ ఇదే!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ (Artificial Intelligence) గురించి చర్చ సాగుతోంది.

India's smartphone market: 2026లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్… డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షిణించే ఛాన్స్

భారత్ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ 2026లోకి అడుగుపెడుతుండగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

15 Jan 2026
బడ్జెట్

Budget 2026: బడ్జెట్‌-2026పై దేశం మొత్తం దృష్టి.. ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో కీలక మార్పులు ఉంటాయా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్‌పైనే కేంద్రీకృతమైంది.

PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం 

ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

12 Jan 2026
టెక్నాలజీ

PIB fact-check: స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఇచ్చేలా కేంద్రం ఒత్తిడి చేస్తోందా?  

స్మార్ట్‌ ఫోన్‌ తయారీదారులు ఇకపై సోర్స్‌కోడ్‌ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

09 Jan 2026
బిజినెస్

Gig workers: అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్‌కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం 

అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 ఏళ్ల వయసు నిండిన వారే అర్హులని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది.

09 Jan 2026
భారతదేశం

Railway Line: నిడదవోలు-దువ్వాడ మధ్య మూడు,నాలుగు రైల్వేలైన్లకు భూసేకరణ

నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

09 Jan 2026
బిజినెస్

China: చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

భారత ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి చైనా కంపెనీలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేసే అంశాన్ని ఆర్థిక శాఖ గంభీరంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

07 Jan 2026
బిజినెస్

Hallmarking to Silver: పెరుగుతున్న ధరల మధ్య వెండికి తప్పనిసరిగా  హాల్‌మార్కింగ్‌.. యోచనలో కేంద్రం 

బంగారం కన్నా వెండి (సిల్వర్) వస్తువులు కూడా వేగంగా మార్కెట్‌లో పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు మోసానికి గురి కాకుండా వాటికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Toll gates: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్‌ విధానం!

సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడుతున్న వేళ, ఇంటికెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌గేట్లు ఏటా కిక్కిరిసి కనిపించడం పరిపాటిగా మారింది.

03 Jan 2026
బిజినెస్

Electronics manufacturing projects: ఎలక్ట్రానిక్స్‌ తయారీలో దూసుకుపోతున్న భారత్‌.. రూ.41,863 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్‌) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన 22 నూతన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్‌-ఐటీ శాఖ వెల్లడించింది.

03 Jan 2026
భారతదేశం

VB G RAM G: ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్‌లో 'వీబీ జీ రామ్‌ జీ' ప్రారంభం 

ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

01 Jan 2026
బిజినెస్

Tobacco and Pan masala: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ: ఫిబ్రవరి 1 నుంచి అమలు

పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

31 Dec 2025
భారతదేశం

Nimesulide banned: నిమెసులైడ్‌ అధిక డోసుపై నిషేధం.. కేంద్రం ప్రకటన

ప్రముఖ పెయిన్‌కిల్లర్‌ ఔషధం నిమెసులైడ్‌ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

30 Dec 2025
బిజినెస్

Union Budget: ఆగిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం: కేంద్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్ల ఫండ్ వచ్చే అవకాశం

ఆగిపోయిన మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రా) ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

30 Dec 2025
బిజినెస్

Indian government: ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకునే యోచనలో ఉందని ప్రకటించింది.

15 Dec 2025
భారతదేశం

MGNREGA: ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

02 Dec 2025
బిజినెస్

Bank Scams: రూ.58000 కోట్లు కట్టాలా.. 15 మంది ఆర్థిక నేరగాళ్లపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన

దేశం విడిచి పరారైన మొత్తం 15 మంది ఆర్థిక నేరగాళ్లలో 9 మంది భారీ స్థాయి మోసాలకు పాల్పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర మంత్రి వెల్లడించారు.

02 Dec 2025
బిజినెస్

IIP growth: అక్టోబర్ 2025లో 0.4%కి తగ్గిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి 

దేశీయ పారిశ్రామికోత్పత్తి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధాన రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది.

మునుపటి తరువాత